అమరావతి: అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే, పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధంగా వున్నమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు..బుధవారం పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (PHDCCI)తో సమావేశమైన సందర్బంలో అర్ధిక మంత్రి మాట్లాడుతూ ఈ విషయంలో GST మండలిలో చర్చకు ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని తెలిపారు..భారతదేశ ఆర్థిక వృద్ధి ఇలాగే కొనసాగాలని, ఏ మాత్రం తగ్గకూడదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు..మూల ధన వ్యయానికి వరుసగా గత మూడు-నాలుగు సంవత్సరాల నుంచి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు..దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులపైన దృష్టి పెట్టామని అన్నారు.. విద్యుత్ తో సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలని,, వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నామని నిర్మలమ్మ చెప్పారు..
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.