నెల్లూరు: దేశంలో జడ్జిలను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా.. ఆ పని కూడా ఈ వైసీపీ నేతలు చేశారు..మనం బాధపడుతుంటే,జగన్ రెడ్డి అయన గ్యాంగ్ పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ టీడీపీ అధ్యక్షడు,మాజీ సింఎ చంద్రబాబు,వైసీపీ ప్రభుత్వంపైన నిప్పులు చేరిగారు.శనివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ నెల్లూరులో కేసుకు సంబంధించిన ఫైళ్లను కోర్టులో దొంగతనం చేశారు…కోర్టులో ఫైళ్లు దొంగతనం చేసే స్థాయికి వచ్చారంటే ఏమనుకోవాలి.? ఏప్రిల్ 11వ తేదీన మంత్రిగా కాకాణి ప్రమాణస్వీకారం చేస్తే.. 13వ తేదీన కోర్టులో దొంగతనం చేసి ఫైళ్లు మాయం చేయించాడు…రాజ్యాంగ వ్యవస్థలన్నింటిపైనా దాడి…న్యాయవ్యవస్థ మొదలు మీడియా, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.