అమరావతి: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు IIT కాన్పూర్ చల్లని వార్త చెప్పింది.. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు IIT కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చి నెల నుంచి దీనిని జంతువులకు అమర్చి పరీక్షిస్తామని వెల్లడించారు..ఈ ప్రయోగం సక్సెస్ అయితే రాబోయే రెండు సంవత్సరాల్లో మనుషులకు అమర్చుతామని తెలిపారు.. IIT కాన్పూర్ కు చెందిన 10 మంది శాస్త్రవేత్తలు,,దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హృద్రోగ వైద్యులతో కలిసి ఈ గుండెను తయారు చేసినట్లు పేర్కొన్నారు..గుండె మార్పిడి అవసరమైన వారికి ప్రస్తుతం ఇతరులు తమ గుండెను దానం చేస్తున్నారు..ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా తమ కృత్రిమ గుండె గొప్ప విజయమని అభయ్ తెలిపారు..గుండె వైద్యానికి సంబంధించిన పరికరాలు,, స్టంట్ల వంటివి ప్రస్తుతం 80 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.