అటల్ జీ 98వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు..“భారతదేశానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన నాయకత్వం,,దృక్పథం లక్షలాది మంది ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాయి”..ప్రధాని నరేంద్ర మోదీ..
అటజీ గురుంచి మరి కొన్ని వ్యాఖ్యలు…
అమరావతి: అజాత శత్రువు అయిన ఆటల్ బీహారీ వాజ్ పాయ్ ఈ పేరు వింటేనే,,భారతదేశంలో పరుగులు తీసిన అభివృద్ది గుర్తుకు వస్తుంది..పార్టీ కన్నా దేశం మిన్న అని నమ్మి నిర్ణయాలు తీసుకున్న గొప్ప వ్యక్తి వాజ్ పేయి..వాజ్ పేయి ఏ పని చేసినా నిబద్ధతతో చేశారు..సుపరిపాలన అంటే ఏంటో వాజ్ పేయిను చూసి నేర్చుకోవాల్సిందేనని చెప్పారు. దేశంలో జాతీయ రహదారులు,,టెలిఫోన్స్ రావడానికి వాజ్ పేయి నాంది అని పేర్కొన్నారు..80 ఏళ్ల వయసులోనూ ఆర్థిక విధానాలపై సంస్కరణలు తీసుకొచ్చారు..ఓటర్ల జాబితా ప్రక్షాళన వాజ్ పేయి దూరదృష్టి వల్లే జరిగింది..91వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన ఘనత అటల్ జీ దే..పరిపాలనలో ఆయన మచ్చలేని వ్యక్తిగా మిగిలారని అన్నారు..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.