అమరావతి: కురుక్షేత్ర యుద్దం మొదలైందని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నరని,,నేను సిద్దంగా వున్నాని,అయితే 150 మంది వైగా వున్నరు కాబట్టి మీరే కౌరవులు అని భావిస్తున్నాంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ఆదివారం అవనిగడ్డ నియోజకవర్గంలో 4వ విడత వారాహి విజయయాత్ర ప్రారంభించిన సందర్బంలో అయన మాట్లాడుతూ అధికారపార్టీ లాగా ఓట్లును కోనేందుకు తన దగ్గర డబ్బులు లేవని,,తనకు వున్నందల్లా ఈ నేలపైన,, యువకుల భవిష్యత్ పై ప్రేమ మాత్రమే అన్నారు.అధికారం మదం వున్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కొవాలో నాకు బాగా తెలుసుని,,అందుకే ఓట్లు చీలనివ్వకుండా వుండేందుకు రాజకీయ పొత్తులతో ముందుకు వెళ్లుతున్నమన్నారు.. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినందుకు,,వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాల్లో విధ్వసం సృష్టించదని,,ఒక వేళ పొరపాటున వైసీపీ మళ్లీ అధికారంలో వస్తే,,అటుపై యువతకు భవిష్యత్ అనేది లేకుండా పోతుందని చెప్పారు.. నిరుద్యోగులకు అండగా నిలుస్తానని,,వారికి ఉపాధి అవకాశలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు..విద్యార్దులకు ఉన్నత చదువుంటూ,బైజ్యూస్ అనే సంస్ధను రంగంలోకి దించి,,విద్యార్దులను బత్తాయి జ్యూస్ లాగా పిండివేశారంటూ మండిపడ్డారు.. వైసీపీ ప్రభుత్వం చేయించిన సర్వేలో దాదాపు 65 వేల మంది పిల్లలు,,యువత మరణించారని,,ఇందుకు ఎవరు కారణంమో చెప్పలంటూ నిలదీశారు.. తను కులం కంటే గుణంకు ప్రాధాన్యత ఇస్తానని,,కులం గురించి పట్టించుకోను అంటూ స్పష్టం చేశారు..యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా,,ఆంద్రప్రదేశ్ ను పట్టి పిడిస్తూన్న వైసీపీ మహ్మరికి,,తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లో వున్నాయన్నారు..రాబోయే ఎన్నికల్లో “జనసేన,,టీడీపీ కలసి అధికారంలోకి రావడం ఖాయం” అని అన్నారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.