అమరావతి: భారతదేశం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల్లో భారత్ ఆర్థిక విజయం దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యనించారు.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.. 2024 భారత్ GDP అంచనాలను IMF సవరించింది.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పై స్పందిస్తూ ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వెలుగులీనుతున్న భారతదేశం ఇక రాబోయే సంవత్సరాల్లో ఇలాగే కొనసాగుతుందన్నారు.. 2024 సంవత్సరానికి భారత్ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతానికి పెంచుతున్నమని అన్నారు.. 2023లో చాలా బలమైన పనితీరు కనబర్చినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాము అని క్రిస్టలీనా వెల్లడించారు..డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రణాళిక బద్దంగా భారత్ అమలు చేయడంతో చాలా ప్రయోజనాలు వనకుడాయని తెలిపారు..అదే ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థకు బలమైన శక్తిగా మారిందన్నారు.. చిరు వ్యాపారులు కూడా మార్కెట్లోకి ప్రవేశించడానికి డిజిటల్ వసతులు దోహద పడ్డాయని చెప్పారు.. అయితే భారత శ్రామిక శక్తిలో నేటికీ మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
This website uses cookies.