అమరావతి: ఆత్మనిర్బరభారత్ కార్యక్రమంలో భాగంగా సముపార్జించిన అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాని భారత వాయుసేన 91వ వార్షకోత్సవాల సందర్బంగా దేశ ప్రజలకు తెలియాచేశారు..గతంలో కంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్,,అభివృద్ది చెందిన దేశాలకు సైతం సమాధానం చెప్పెస్థాయికి ఎదిగింది.భవిష్యత్ లో భారత వాయుసేన మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం.మేరా భారత్ మహన్..
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
This website uses cookies.