అమరావతి: అధికార,ప్రతిపక్ష పార్టీల వాదనలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న చర్చకు దారి తీసింది..చంద్రబాబు,,సజ్జల వాదనలు ఎవరికి వారిని సమర్ధించుకునే విధంగా వున్నియి..ఇద్దరు వాదనలు మీరే వినండి…..
చంద్రబాబు:- నా రాజకీయ జీవితం మీద బురద చల్లడానికి ఎన్నో కుట్రలు జరిగాయని,,ఎవరివల్లా కాలేదని చంద్రబాబు అన్నారు.. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు..ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు…అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల నుండి వేరుచేయలేవు. ప్రభుత్వ అక్రమాలపై నా పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే అన్నారు..
ప్రభుత్వ సలహాదారు సజ్జల:- స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ లో A1 చంద్రబాబు అరెస్ట్..సీమన్స్ సంస్థ పేరు వాడుకుని అవినీతికి పాల్పడ్డారు.. పథకం ప్రకారం రూ.371 కోట్లు కొల్లగొట్టారు.. లేని ప్రాజెక్టును ఉన్నట్టుగా సృష్టించారు..ఈ స్కాం సృష్టికర్త చంద్రబాబే. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని,,షెల్ కంపెనీల ద్వారా స్కిల్ నిధులు తరలించారు..తేదీ కూడా లేని ఎంవోయూలను కుదుర్చుకున్నారు. ఇది 100% అప్పటి ప్రభుత్వ ఎయిడెడ్ స్కాం…ఇది రాత్రికిరాత్రి జరిగిన స్కాం కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.