అమరావతి: జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఎప్పటిలోపు పునరుద్ధరిస్తామో చెప్పలేమని,,ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం,,రాష్ట్ర ఎన్నికల సంఘలపైన వుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది..కేంద్ర పాలిత ప్రాంతం అన్న హోదా మాత్రం తాత్కాలికమేనని,,జమ్మూకాశ్మీర్ ను పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు తెలిపారు..జమ్ముకశ్మీర్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంటూ,,తొలుత పంచాయితీ,,తరువాత మునిసిపాల్,,అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహస్తామని కోర్టుకు తెలిపారు..లద్దాఖ్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్,,లేహ్ లో ఎన్నికలు ముగిశాయని,,వచ్చే నెలలో కార్గిల్ లో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు..ఆర్టికల్ 370 తొలగించాక జమ్మూకాశ్మీర్ లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని,,ఉగ్రవాద కార్యకలాపాలు 2018తో పోల్చితే 2023 నాటికి 45.2 శాతం తగ్గాయని అలాగే చొరబాటు యత్నాలు 90 శాతం తగ్గాయని తెలియచేశారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.