అమరావతి: మనీలాండరింగ్ కేసులో ముంబై,,నాగపూర్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ED) ఏకకాలంలో 15 వేరు వేరు ప్రదేశాల్లో దాడులు జరిపింది..ఈ సోదాల్లో పంకజ్ మెహదీయా,,లోకేష్ జైన్,,కార్తీక్ జైన్ చెందిన నివాసాలు,, కార్యాలయాల్లో రూ.5.51 కోట్ల విలువైన ఆభరణాలు,,రూ.1.21 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు..అలాగే వారు ఆఫీసులోనే డబ్బును లెక్కేంచే డిజిటల్ యంత్రాలు,కంప్యూటర్లు,, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది..
పెట్టుబడిదారులకు 12 శాతం వడ్డీ ఇస్తామంటూ,2004 నుంచి 2017 వరకు వివిధ పోంజీ స్కీమ్ లను(అధిక వడ్డీ ఆశ) చూపించి మోసగించింది..సూట్ కేసు కంపెనీల ప్రారంభించి,వీరి వద్ద నుంచి కోట్ల రూపాయలు కాజేశారు..ఈ కేసులో పంకజ్,,లోకేష్ జైన్,, కార్తీక్ డిజైన్,,బల్ముకుంద్ లాల్ చంద్,,ప్రేమలత మెహదియాలపై సీతాబుల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది..ఈఢీ, FIR ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది..ఒకే సారి నిందితుల నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగిందని,,పెద్ద మొత్తంలో వజ్రాల నగలు,,బంగారు ఆభరణాలు,,నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.