మూడవ జాబిత విడుదల…
అమరావతి: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 3వ జాబితను గురువారం బీజెపీ విడుదల చేసింది..ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది.. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్రంకు సంబంధిచి 9 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది..తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని, చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా,, వినోజ్ పి సెల్వమ్ను చెన్నై సెంట్రల్,, వెల్లూర్ – ఏ.సీ షణ్ముగం,, కృష్ణగిరి – సి. నరసింహన్,, నీలగిరి(SC) – ఎల్ మురుగన్,,కోయంబత్తూర్ – కే.అన్నామలై,, పెరంబలూర్ – టీఆర్.పారివేందర్,,తూతుక్కుడి – నైనార్ నాగేంద్రన్,,కన్నియకుమారి – పోన్ రాధాకృష్ణన్ లతో కూడిన మూడో జబితా ఖరారు చేసింది..బీజేపీ తన మొదటి జాబితాలో 194 మంది అభ్యర్థుల స్థానాలను ఖరారు చేయగా.. రెండో జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాగా 9 మందిని కలుపుకుంటే మొత్తంగా ఇప్పటి వరకు 275 మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది.
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.