అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు అతి తెలివితేటలు చూపించి పిల్ల మొగ్గలు వేస్తూన్న కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ గురువారం ఎదురుదెబ్బ తగిలింది..అరవింద్ కేజ్రీవాల్కు అరెస్ట్ నుంచి ఉపశమనానికి మధ్యంతర రక్షణను ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలివ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.. కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తామా ? లేదా అన్న విషయాలు ఇప్పుడు తాము స్పష్టం చేయాలేమని కోర్టుకు, ఈడీ తెలిపింది..కేజ్రీవాల్ విచారణకు సహకరించాలని ఈడీ అధికారులు అన్నారు.. కేజ్రీవాల్ పిటిషన్పై ఏప్రిల్ 22 లోపు సమాధానం ఇవ్వాలని ఈడీకి హైకోర్టు సూచించింది..
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.