నెల్లూరు: జిల్లాలోని కండలేరు జలాశయ ముంపు బాధితులకు సంబంధించి ఉద్యోగాల కల్పన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కండలేరు జలాశయ ముంపు బాధితుల ఉద్యోగాలకు సంబంధించి చేపట్టిన కార్యాచరణ, పునరావాస వివరాలను కలెక్టర్ కు కమిటీ సభ్యులు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు భర్తీ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డి, కలెక్టరేట్ ఏవో షఫీ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.