నెల్లూరు: కాప్స్ రాక్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెల్లూరుజిల్లాలోని బలిజ బంధువుల కోసం కార్తీక మాస వనభోజనన కార్యక్రమం ఆదివారం(6వ తేది) నిర్వహించడం జరుగుతుందని సంస్థ సభ్యుడు కిషోర్,బలిజ ఉద్యోగుల అభ్యుదయసేవాసమితి జిల్లా అధ్యక్షడు అనిల్ కుమార్ లు తెలిపారు.శనివారం ఇరుకళ పరమేశ్వర దేవస్థానంకు సమీపంలో వున్న బలిజ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
This website uses cookies.