Categories: Uncategorized

రూ.30 వేలు లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడిన కోవూరు సబ్ రిజిస్టార్


నెల్లూరు: కోవూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంకు, డాక్యూమెంట్ రిజిస్ట్రేషన్ కు వెళ్లిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని,, సబ్ రిజిస్టార్ పి.శ్రీనివాసులు రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి,,ఆఫీసు బయటకు వున్న డాక్యూమెంట్ రైటర్ రాము అనే వ్యక్తిని కలవాలని సూచించారని బాధితుడు మీడియాకు తెలిపారు..బాధితుడి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయలంటే,,అందుకు పంచాయితీ ఆప్రూవల్ లేదంటూ,, కార్యాలయం బయట వున్న డాక్యూమెంట్ రైటర్ రాముని కలుసుకోవాలని చెప్పారు.. డాక్యూమెంట్ రైటర్ రామును రాజ్ కుమార్ సంప్రదించగా,  ఆఫీసు ఖర్చులు మరో రూ.20 వేలు కలిపి మొత్తం రూ.40 వేలు ఇవ్వాలని కోరారు..లంచం ఇవ్వడం ఇష్టంలేని రాజ్ కుమార్ ఏసిబీ అధికారులను సంప్రదించడంతో,,శుక్రవారం ఏసిబి అధికారులు రూ.30 వేలు లంచం తీసుకుంటున్న రిజిస్టార్ ను,,రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని, అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

4 hours ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

5 hours ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

6 hours ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

6 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

1 day ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

This website uses cookies.