నెల్లూరు: రత్నం విద్యా సంస్థల అధినేత కె వి రత్నం(80) బుధవారం మధ్యాహ్నం పరమదించారు..1984 సంవత్సరంలో రత్నం విద్యాసంస్థలను ప్రారంభించారు..కొద్ది కాలంలోనే విద్యాసంస్ధలను రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించారు..2006లో చిన్న పిల్లల కోసం చిన్నారి హర్ట్ ఫౌండేషన్ స్థాపించి,,దాని ద్వారా చాలా మంది చిన్ని పిల్లలకు ఉచితంగా వైద్యం అందించారు.. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో మద్రాసులో చికిత్స పొందుతూన్న అయన ఇటీవల చాలా వరకు కొలుకున్నారు..ఈ నేపధ్యంలో నేడు పరిస్థితి విషమించడంతో మద్రాసు నుంచి నెల్లూరుకు తీసుకుని వచ్చిన తరువాత అయన స్వగృహం వద్ద తుది శ్వాస విడిచారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.