AMARAVATHI

రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్ స్కామ్ లు నడుస్తున్నాయి-జె.పి నడ్డా

అభివృద్ధి నిలిచిపోయింది..
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని,,ఇందుకు ఉదహరణగా రాష్ట్రంలో ల్యాండ్, లిక్కర్ స్కామ్ లు నడుస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా తీవ్ర విమర్శలు చేశారు..శనివారం శ్రీకాళహస్తిలో బీజేపీ సంపర్క్ అభియాన్ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేస్తే,,ప్రభుత్వం మారిన తరువాత అభివృద్ది అనేది కన్పించలేదన్నారు..రాష్ర్టంలో అరాచకం రాజ్యమేలుతోందని,,,చట్టంను అమలు చేయాల్సి పోలీస్ వ్యవస్ధ పనిచేయడం లేదని దుయ్యబట్టారు..వైసీపీ డబ్బు సంపాదనలో బిజీగా ఉందని,,ఇలాంటి పార్టీని గద్దె దింపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.. రాయలసీమను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.. ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని నడ్డా స్పష్టం చేశారు..
“దేశ అభివృద్ధే అజెండాగా ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన కొనసాగిందని,,ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి సాధ్యం “కాదన్నారు.. ప్రధాని ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని,,గత ప్రభుత్వాలు అనుసరించిన ఓటు బ్యాంకు రాజకీయాల దిశను మార్చి దేశమంతటా అభివృద్ధి జరగేలా విధాన పరమైన చర్యలు తీసుకున్నరని చెప్పారు..పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు..మోదీ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టే నాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని,,నేడు దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదన్నారు..దేశంలో 50 కోట్ల మందికి రూ.5 లక్షలు చొప్పున బీమా సౌకర్యం కల్పించిందని,,ప్రజల చికిత్సల కోసం మోదీ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు..

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

8 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

13 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

1 day ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

1 day ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

1 day ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.