NATIONAL

మద్యంపాలసీపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్

అమరావతి: ఢిల్లీలోని వివాదాస్ప‌ద కొత్త‌ ఎక్సైజ్ పాల‌సీపై కేంద్ర ద‌ర్యాప్తు బృందం (CBI) విచార‌ణ‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా సిఫార్సు చేశారు..సీఎం కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ మ‌ద్యం పాల‌సీ విధానంలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను ఎత్తిచూపుతూ ఇటీవ‌ల ఓ నివేదిక బయటలకు వచ్చింది.. ఇందులో డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా పేరు కూడా ఇందులో ఉంది..నిజాలు తేల్చలాంటూ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా సీబీఐ విచార‌ణకు ప్ర‌తిపాదించారు.. కొత్త ఎక్సైజ్ పాల‌సీద్వారా కొంద‌రికి ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని నివేదిక‌లో పేర్కొన్నారు..ఇందుకు సంబంధించిన‌ నిర్ణ‌యాల‌ను మ‌నీశ్ సిసోడియానే తీసుకున్నార‌ని అన్నారు..కొత్త ఎక్సైజ్ పాల‌సీని గ‌త సంవత్సరం న‌వంబ‌రు 17 తీసుకోగా,,ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అమ‌లు చేస్తున్నారు..సీబీఐ విచార‌ణ‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా చేసిన‌ ప్ర‌తిపాద‌న‌లపై కేజ్రీవాల్ మండిప‌డ్డారు..

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

6 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

6 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

This website uses cookies.