అమరావతి: హిందువును అంటూ బాలికను మోసం చేయడమే కాకుండా అమెపై పలు సార్లు ఆత్యాచారం జరిపిన అతను మతం మర్జుకోవాలంటూ వేధిచడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్లితే…ఉత్తరాఖండ్ లో షకీబ్ సైఫీ అనే యువకుడు నైనిటాల్ జిల్లా రాంనగర్ లో నివాసం వుంటున్నాడు.మొహల్లా బంగాఘోర్ ప్రాంతానికి చెందిన ఓ హిందూ బాలికతో అతడు మెల్లగా పరిచయం పెంచుకున్నాడు.తాను హిందువు అని తన పేరు శివఠాకూర్ నమ్మపలికాడు..నెమ్మదిగా ఆమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు.స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో,వీరిద్దరి శారీరకంగా దగ్గరయ్యారు..యువతికి షకీబ్ గురించి నిజం తెలియడంతో,,అతన్ని దూరంగా పెట్టింది..షకీబ్ యువతిని బెదిరించి బలవంగా అమెపై పలు సార్లు ఆత్యాచారం చేశాడు.ఇంతటితో అగకుండా షకీబ్ అమెను మరింతగా వేధించడం ప్రారంభించాడు..తాను చెప్పినట్లు వినకుంటే,నా కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు..నా సోదరినీ వదల కుండా వెంటపడుతున్నాడని,పోలీసులకు ఫిర్యాదు చేసింది..రంగంలోకి దిగిన పోలీసులు,షకీబ్ తో పాటు సబా,,యూనస్,,రహీలా,,గజాలపై కేసులు నమోదు చేశారు.జరిగిన సంఘటనలపై వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.