అమరావతి: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది..అ పార్టీ సినియర్ నాయకుడు,మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మంగళవారం మధ్యహ్నం (BJP) భారతీయ జనతా పార్టీలో చేరారు..అశోక్ చవాన్ను మహారాష్ట్ర బీజేపీ ముఖ్య బాధ్యుడు చంద్రకాంత్,, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీలోకి ఆహ్వానించారు..
అశోక్ చవాన్:- “భారతీయ జనతా పార్టీలో” చేరాను..నేటి నుంచి నా కొత్త రాజకీయ జీవితం ప్రారంభమైందని వ్యాఖ్యనించారు..కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేశారా అని మీడియా ప్రతినిధులు చవాన్ను ప్రశ్నించగా,, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా,,బీజేపీలో చేరడం మాత్రం సంతోషంగా ఉందని’ అశోక్ చవాన్ అన్నారు..
దేవంద్ర ఫడ్నవీస్:- సీనియర్ నేత అశోక్ చవాన్ బీజెపీలో చేరడం సంతోషంగా ఉందని దేవంద్ర ఫడ్నవీస్ చెప్పారు..అశోక్ చవాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని వెల్లడించారు..అశోక్ చవాన్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఎమ్మెల్యేలు బీజెపీ తీర్దం పుచ్చుకునేందుకు సిద్దంగా వున్నాట్లు తెలుస్తొంది.
అశోక్ చవాన్కు రాజ్యసభ టికెట్ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి,,దినిపైన బీజేపీ ప్రకటన చేయనుందని సమాచారం.
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.