సందేశ్ ఖలీలో దారుణలు..
అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ గూండాలు “యువ హిందూ వివాహిత మహిళలను” టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మహిళ,,శిశు శాఖ మంత్రి సృతిఇరానీ అన్నారు..మీడియా సమావేశంలో అమె మాట్లాడుతూ బెంగాల్ లోని 24 పరగాణలకు దగ్గరల్లో వున్న సందేశ్ ఖలీ అనే గ్రామంలో స్థానిక తృణమూల్ నాయకులు క్రమపద్ధతిలో లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించింది..పార్టీ వర్క్ చేయాలంటూ,,రోజు వివహిత మహిళలను వారి భర్తల ముందే పార్టీ కార్యాలయాలకు తీసుకుని వెళ్లెవారని పేర్కొన్నారు..సంవత్సరాలు తరబడి వేధింపులకు గురి అవుతున్న మహిళలు నేడు విధుల్లోకి వచ్చి,,తమ ఆవేదనను మీడియాకు తెలియచేసే దాకా బయట ప్రపంచంకు ఈ విషయం తెలియదన్నారు..బాధిత మహిళలు బెంగాల్ భాషాలో మాట్లాడడంతో,,ఈ సంఘటన యొక్క తీవ్రత దేశ ప్రజలకు అర్ధంకాలేదన్నారు.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షానావాజ్ ను విచారించేందుకు,,ఈ.ఢీ అధికారులు అతని ఇంటికి వెళ్లినప్పడు,వారిపై రాళ్లతో దాడిచేశారన్నారు..ఈ దాడిలో 3 ఈ.డీ అధికారులకు తీవ్రగాయాలు అయ్యాయన్నారు..మహిళలు తమ గొంతును విన్పించేందుకు రోడ్లపైకి రాకుండా,,మమత బెనర్జీ(మమత బంధోపాధ్యా) అక్కడ 144 సెక్షన్ విధించిందని మండిపడ్డారు..
5వేల ఎకరాలు కబ్జా:- ఈ ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు స్థానికులకు వున్న భూమిని తొలుత కౌలుకు తీసుకుంటారని,,అటు తరువాత దౌర్జన్యంగా భూమిని సొంతం చేసుకుంటారు..అదేమని అడిగిన వారిపైకి పోలీసులను ఉసిగొల్పుతారని బాధితులు ఆరోపించారు..తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా తమ వద్ద నుంచి దాదాపు 5 వేల ఎకరాలు కబ్జా చేశారని అవేధన వ్యక్తం చేశారు..ఈలాంటి అకృత్యలకు పాల్పపడుతున్నది ఏవరు అనేది తేలాల్సవున్నది..
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.