చంద్రయాన్-3 విజయకేతనం..
అమరావతి: ఒక కొత్త మార్గంను కనుగొనలాంటే,,ఆపజయాలు,,అవరోధల నుంచి పాఠలు నేర్చుకుంటేనే రాచ మార్గం అవిషృతం అంతుందని “ప్రకృతి” అవనిపై నివాసిస్తున్నజీవులకు నిర్దేశన చేసింది..భారతీయుల DNAలో వున్న పరిశోధన తృష్ణ,,చంద్రుని దక్షణ ధృవం వైపు మళ్లీంది..రెండు దశాబ్దలుగా ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయి..ఈ ప్రయత్నాల్లో ఆపజయాలు వెన్నంటి వచ్చాయి.ప్రతి ఆపజయం వెనుకు ఖచ్చితంగా విజయం వుంటుందన్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ,,చంద్రయాన్-2 విఫలమైన సందర్బంలో కన్నీరు పెట్టుకున్న శాస్త్రవేత్తలను అక్కున చేర్చుకుని,,చంద్రయాన్-3 అవసరమైన నిధులను కేటాయించి,,వారిని బుజం తట్టి ప్రొత్రహించాడు..
రెట్టించిన ఉత్సహంతో,,ప్రధాని అందించిన ప్రొత్సహన్ని ప్రొది చేసుకుని,జాబిల్లిపై అడుగిడేందుకు వైఫల్యాల నుంచి నేర్చుకున్ పాఠాలను దృష్టిలో వుంచుకుని,,తమ మష్కితాలకు పదును పెట్టారు మన శాస్త్రవేత్తలు..కఠోర శ్రమ తరువాత రూపు దిద్దుకున చంద్రయాన్-3 నేడు జాబిల్లి దక్షణ ధృవంను స్ప్రుశిచింది..
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.