నెల్లూరు: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18 వ తేదిన ఉదయం 11 గంటలకు ట్రంకురోడ్డులోని TVS కళ్యాణ సదన్ లో, నెల్లూరు కార్పోరేషన్ లోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులతో కలిసి విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి “నూతన కార్యవర్గమును” ఏన్నుకోవటం జరుగుతుందని విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు(8008170088) తెలిపారు..ఈ కార్యవర్గములో బాధ్యతలు తీసుకోదలిచిన వారు, ఆసక్తి గలవారు ముందుగా తనతో కాని లేక ప్రధాన కార్యదర్శి P.సురేంద్రరెడ్డితో(9440 275274) కలిసి మాట్లాడవలసినదిగా కోరారు..ఇదే సమావేశములో ఈ సంవత్సరము జరుగు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, అనుమతులు, నిమజ్జన ఏర్పాట్లపై అందరం కలిసి చర్చించి, మన సమిష్ఠి నిర్ణయాన్ని అధికారులతో కలసి చర్చించటం జరుగుతుందన్నారు..
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.