నెల్లూరు: చుక్కల భూముల సమస్యలపై ఈనెల 20వ తేదీ శనివారం నాడు నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన నెల్లూరు రెవెన్యూ డివిజన్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 వ తేదీ శనివారం నాడు జరిగే చుక్కల భూముల సమస్యలపై రెవిన్యూ సదస్సు గురించి ప్రజలందరికీ తెలిసేలా గ్రామాలలో టామ్ టామ్ వేయాలన్నారు. ఈ సదస్సు నెల్లూరు డివిజన్లోని ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఉదయం 10:30గంటలకు జరుగుతుందన్నారు.ఈ సదస్సులో చుక్కల భూముల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. చుక్కల భూములకు సంబంధించి నిబంధనల మేరకు అనుగుణంగా ఉన్నటువంటి దరఖాస్తులను స్వీకరించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు సమర్పించి, వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.