అమరావతి: మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో గురువారం అనుమానాస్పద స్పీడ్ బోట్ ఒకటి తీవ్ర కలకలం సృష్టించింది.. సముంద్రంలో చాలా సేపటి నుంచి ఆ బోట్ తేలుతూ కనిపించడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు..సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీసులు సముద్రం వద్దకు చేరుకున్న పోలీసులకు,,స్పీడ్ బోట్లో భారీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బోట్ లో AK-47 ఆసాల్ట్ రైఫిల్స్ తో పాటు క్యాట్రిడ్జిలు,ఇతర ఆయుధాలు లభ్యమయ్యాయి..ఈ సంఘటనతో రాయగడ్లో హైఅలెర్ట్ ప్రకటించారు..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు,,ఈ స్పీడ్ బోట్ పై UKలో రిజిస్టర్ అయినట్లు కన్పిస్తుంది..ఇది యోమన్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..ఇందులో వ్యక్తులు ఎవ్వరు పట్టుబడలేదు..ఈ స్పీడ్ బోట్ ఎవరికి సంబంధించింది ? ఎలా వచ్చింది? ఆయుధాలు ఎవరి కోసం తరలించారన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.