అమరావతి: బిపర్ జోయ్ తుఫాన్ కారణంగా గుజరాత్, మహారాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముంబై మహానగరానికి తుఫాన్ వల్ల పెను ప్రమాదం ఉందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది..గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది..వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 10 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు తరలించియి..ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 80 రైలు సర్వీసులను తుఫాన్ ఎఫెక్ట్ తో రద్దు చేశారు..
పోర్ బందర్ కు పశ్చిమ నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన బిపపర్ జోయ్ తుఫాన్ గురువారం తీరం దాటే అవకాశం ఉంది..తుఫాన్ తీరం దాటే సమయంలో అతితీవ్రంగా ఉంటుందని,, అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది..గుజరాత్ లోని మాండ్వి- పాకిస్థాన్ లోని కరాచి మధ్య విస్తరించిన తుఫాన్ గుజరాత్ లోని జఖౌ పోర్ట్ వద్ద తుఫాన్ తీరం తాకనుంది..1965 నుంచి ఇప్పటివరకు అరేబియా సముద్రంలో 13 తుపానులు ఏర్పడ్డాయి..వీటిలో రెండే గుజరాత్ తీరాన్ని దాటాయి.. ఒకటి మహారాష్ట్రలో తీరాన్ని దాటింది..ఇంకొకటి పాకిస్థాన్ తీరాన్ని దాటింది.. మరో 3 ఒమన్-యెమెన్ ల వద్ద తీరాన్ని దాటాయి.. మరో 6 బలహీనపడి సముద్రంలోనే ముగిశాయి..ఈ నెల 6న మొదలైన బిపర్ జోయ్ తుఫాన్ 15న తీరం దాటనుంది..దాదాపు ఇప్పటికే 8 రోజుల 12 గంటలు పూర్తి చేసుకున్న తుఫాన్ మరో రెండు రోజులు ప్రభావం చూపనుంది.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.