AMARAVATHI

పదొన్నతిపై కర్నూలకు బదలీ అయిన నెల్లూరుజిల్లా బాస్కెట్ బాల్ శాప్ కోచ్

నెల్లూరు: నెల్లూరుజిల్లాలో దాదాపు 15 సంవత్సరాలుగా బాస్కెట్ బాల్ కోచ్ శాప్ గా సేవాలు అందిస్తున్న సిరెడ్డి.శ్రీనివాసరావు,కర్నూల్ జిల్లా చీప్ కోచ్ గా ప్రమోషన్ పై ట్రాన్స్ ఫర్ అయ్యారు.1999లో తొలి సారి అయన ఏ.సి స్టేడియంలో బాస్కెట్ బాల్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు..అనంతరం 2003 నుంచి 2007 వరకు గుంటురుజిల్లా బాలికల బాస్కెట్ బాల్ అకాడమీకి కోచ్ గా బదలీపై వెళ్లారు..అకాడమీ నెల్లూరుకు మార్చడంతో,అయన కూడా నెల్లూరుకు బదలీ అయ్యారు..2018 నుంచి 2021 వరకు చిత్తూరుజిల్లా బాస్కెట్ బాల్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించారు.2021 నుంచి నెల్లూరులో D.S.D.Oలో బాస్కెట్ బాల్ కోచ్ గా విధులు నిర్వహిస్తున్నారు..శ్రీనివాసరావు సారధ్యంలో ఏ.పి స్టేట్ యూత్ నేషనల్స్ టోర్నమెంట్ లో ఏ.పి టీమ్ బ్రాంజ్ మెడల్ ను సాధించింది.. మంగళవారం కర్నూలకు బదలీపై వెళ్లుతున్న శ్రీనివాసరావుకు,,సి.ఇ.ఓ పుల్లయ్య ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి,అయన అందించిన సేవాలను అభినందించారు..కర్నూలు జిల్లా కూడా రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను తీర్చిదిద్దాలను అకాంక్షించారు.ఈకార్యక్రమంలో D.S.D.O కోచ్ లు,,సూరింటెండెంట్ విజయకుమార్,,స్టేడియం సిబ్బంది పాల్గొనన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

15 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.