అమరావతి: రాజస్థాన్లోని హనుమాన్ఘర్ సమీపంలో బహ్లోల్నగర్లో ఓ ఇంటిపై భారత వైమానిక దళానికి చెందిన మిగ్ -21 కూలిపోయింది.సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది..విమానం కూలడానికి ముందే అప్రమత్తమైన పైలట్ విమానం నుంచి ఎమర్జీన్సీ ప్యారాచూట్ సహాయంతో దూకివేశాడు..దీంతో అతను స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు..విమానం కూలిన ప్రమాదంలో ఇంటి వద్ద వున్నఇద్దరు మహిళలు మృతి చెందగా,,మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి..బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..చికిత్స పొందుతూ వ్యక్తి కూడా మృతి చెందాడు..సూరత్గఢ్ నుంచి మిగ్-21 యుద్ధ విమానం బయలుదేరి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది..ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ ఈ ప్రమాదంలో పైలట్కు గాయాలయ్యాయని, పైలట్ కోసం వైమానిక దళానికి చెందిన MI-17 చాపర్ ద్వారా అతన్ని చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని తెలిపారు.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించనున్నది.. మిగ్ 21 యుద్ధ విమానం కూలడంపై భారత వాయుసేన విచారణకు ఆదేశించింది..సూరత్గఢ్ సమీపంలో
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.