హైదరాబాద్: బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డాతో భారత మహిళ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ శనివారం హైదరాబాద్ లో సమావేశం అయ్యారు..రాబోయే ఎన్నికల్లో తెలంగాణ అధికారం చేపట్టేందుకు బీజెపీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతొంది. రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలను దగ్గరకు చేర్చుకొంటుంది.ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా,,హీరో ఎన్టీఆర్ తో సమావేశం కావడం,,అలాగే నేడు వరంగల్ లో జరగనున్న ప్రజా సంగ్రమ యాత్ర ముగింపు సందర్బంగా నిర్వహించనున్న సభలో పాల్గొంనేందుకు హైదరాబద్ కు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను,మిథాలీ రాజ్ ను కలిశారు..రాజకీయంగా ఈ సమావేశంకు పెద్ద ప్రాధన్యత లేకున్నప్పటికి,సెలబ్రిటీలు బీజెపీ వైపు చూడడం,ప్రజల్లో చర్చకు దారి తీస్తొంది.సాయంత్రం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో హీరో నితిన్ తో, నడ్డా సాయంత్రం భేటీ కానున్నడడం ఈ కొవలోకే వస్తుంది.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.