అమరావతి: ఎమ్మెల్యే కోటా MLC ఎన్నికల్లోనూ టీడీపీ విజయాన్ని నమోదు చేసింది..ఏడుగురు అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉన్నప్పటికీ,,టీడీపీ అభ్యర్థి గెలవడంతో వైసీపీ శ్రేణులు షాక్ కి గురయ్యాయి..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని అనూహ్య ఫలితం వచ్చాయి..టీడీపీ తరపున బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు రావడంతో ఆమె MLCగా విజయం సాధించారు..వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టంమౌతొంది..పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా 3 స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. అది మరువకముందే అధికారపార్టీకి మరోసారి రాజకీయ కుదుపు తాకినట్లు అయ్యింది..రాబోయే రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశలు కన్పిస్తున్నాయి..
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.