నెల్లూరు: నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలైందని, ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 24న నామినేషన్ల పరిశీలన, 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించినట్లు పేర్కొన్నారు..నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ప్రచురించి, మార్చి 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనునట్లు వెల్లడించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కావలి, ఆత్మకూరు డివిజన్ లలో పోలింగ్ కు ఏర్పాట్లు చేసామని చెప్పారు.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.