అమరావతి: భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేసి,,ముగింపు సందర్బంగా జమ్ము,కాశ్మీర్ లో జెండాను ఎగురవేసి,,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే,,ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని ఘనంగా ప్రకటించిన యువరాజు,,నేడు రీలాక్స్ అయ్యేందుకు గౌరీ మార్గ్ (గుల్మార్గ్) లో మంచుపై స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కశ్మీర్ కు చేరుకున్న రాహుల్,,స్కీయింగ్ చేస్తూ చల్లటి వాతావరణాన్ని అన్ని రకాలుగా ఆస్వాదిస్తున్నారు..రాహుల్ గాంధీ మంచుపై స్కీయింగ్ చేస్తున్న వీడియోను ఫాతేనాయక్ పోస్టు చేశారు..ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో “యువరాజు మంచులో స్కీయింగ్” వైరల్ అవుతోంది.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.