అమరావతి: కాంగ్రెస్ పార్టీ యువరాజు ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది..అయన ఎంపీగా చెల్లబాటు కారని లోక్సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు..‘మోదీ అనే పేరువున్నవారాంత దొంగలు అంటూ వ్యాఖ్యనించిన కేసులో పరువునష్టం కేసులో సూరత్ కోర్టు వేసిన రెండేళ్ల శిక్షతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేక ఆపైన శిక్ష పడితే అనర్హత వేటు పడుతుంది..సూరత్ కోర్టు నాలుగేళ్ల విచారణ తరువాత రాహుల్ని దోషిగా తేల్చడమే కాక 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా కూడా విధించింది..ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి కానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు..ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీపై నిన్నటి నుంచే అనర్హత వేటు అమలులోకి వచ్చింది.
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
This website uses cookies.