నెల్లూరు: వంద సంవత్సరాల ఘన చరిత్ర వున్నవి.ఆర్.కాలేజ్, భూ కబ్జాదారుల చేతుల్లోకి పోతుందని,,దినిని కాపాడుకునేందుకు పూర్వ విద్యార్థి మిత్రులు స్పందిచాలని పూర్వ విద్యార్థులు మాదాల.వెంకటేశ్వర్లు,మలిరెడ్డి కోటారెడ్డి,పెరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శిఖరం.నరహరిలు విజ్ఞప్తి చేశారు.. అండర్ బ్రిడ్జివైపు రోడ్డు ప్రక్కన వున్న V.R College సైకిల్ స్టాండ్(పాత రోజుల్లో) గొడను అనుకుని,కొంత మంది ఆక్రమించారని తెలిపారు..ఇదే విషయంపై జాయింట్ కలెక్టర్ కూర్మనాధ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని,,స్వయంగా జె.సి ఆక్రమణలను పరిశీలించాలని కోరడం జరిగిందన్నారు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.