నెల్లూరు: 900 మంది పేద విద్యార్థులకు ప్రత్నమాయ అడ్మిషన్ చూపకుండా స్కూళ్లు ఎలా మూస్తారు అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అధికారపార్టీ నాయకులను ప్రశ్నించారు.సోమవారం కలెక్టర్ కార్యలయంలో అధికారులకు వినతి పత్రం అందించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ రెండుసార్లు గెలిచిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పేద విద్యార్థుల చదువును గాలికి వదిలేశారని విమర్శించారు..సూల్స్ మూసి వేయడంపై తల్లిదండ్రులు ఎవరైనా కలెక్టరేట్ వద్దకు వెళ్తే, మీ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని స్థానిక నాయకులతో బెదిరించడం సిగ్గుచేటన్నారు..సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో 220 మంది,,సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ ఎలిమెంటరీ స్కూల్ లో 160 మంది,,సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ ఎలిమెంటరీ స్కూల్ లో 226 మంది,సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్ లో 366 మంది సెయింట్ జోసెఫ్ మొత్తం దాదాపు 900 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో విద్యార్దుల తల్లి తండ్రులతో పాటు సుధీర్,,ఉమాదేవి,అశోక్,ఖలీల్,ప్రసన్న,మౌనిష్,వర,బన్నీ తదితరులు పాల్గొన్నారు..
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.