తిరుపతి: పరుశురామ్ క్షేత్రంగా వెలసి వున్న గుడిమల్లం దేవాలయంలో నవపాషాణలతో పురుషాంగ ఆకారంలో భూమి మీద వెలసిన తొలి స్వయంభూ శివలింగం అని ఇతిహసలు పేర్కొంటున్నాయి.ఈ శివలింగపై బ్రహా,విష్టు,మహేశ్వరులు భక్తులకు దర్శనం ఇస్తారు..ఈ శివలింగానికి పరుశురాముడు పూజలు నిర్వహించేవాడని పురాణాలు తెలియచేస్తున్నాయి..దేవాలయం లోపలి బాగంలో రెండు అంగుళాల వెడల్పుతో 18 రంధ్రాలు కన్పిస్తాయి.. వీటిని ఆష్టాదశ పీఠాలకు ప్రతికలని,,సదరు రంధ్రల నుంచి ప్రసరించే సూర్యరస్మితో గర్భగుడిలోని శివలింగం శక్తి పుంజుకుంటుందని చరిత్రకారులు వెల్లడించారు.. సహజంగానే దేవాలయల్లో గర్భగుడులు చతురస్రకారంలో వుంటాయి..అయితే గుడిమల్లంలో గర్భగుడి గజపుష్టికారం (ఏనుగు నడుమభాగం) లాంటి ఆకారంతో పల్లవరాజుల కాలంలో నిర్మించి,,పూజలు,హోమాలు చేశారని శాసనలు తెలియచేస్తున్నాయి..
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.