అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో సైటింస్ట్ గా పని చేస్తున్న N.వలర్మతి (64)శనివారం గుండెపోటుతో మరణించారు.. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్ డౌన్ లపై తన స్వరం వినిపించిన వలర్మతి ఇక లేరు..తమిళనాడులోని అరియలూర్ కు చెందిన వలర్మతి చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో తన అద్వితీయ స్వరంతో ప్రకటనలు చేసిన ఆమె..శాస్త్రవేత్తగా ఎన్నో సేవాలు అందించారు..వలర్మతి మృతి పట్ల ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ పివి వెంకటకృష్ణ సంతాపం తెలిపారు..శ్రీహరికోట నుంచి ఇస్రో భవిష్యత్తు మిషన్ల కౌంట్ డౌన్ లో ఇకపై వలర్మతి స్వరం వినిపించదన్నారు.. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్ డౌన్ అని గుర్తు చేసుకున్నారు.. వలర్మతి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.