అమరావతి: తెనాలిలో వారాహి విజయ భేరీ యాత్రలో పవన్ కళ్యాణ్ పై మీద గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు..అదివారం నాడు వారాహి యాత్ర నిర్వహిస్తున్న సమయంలో అగంతకుడు విసిరిన రాయి పవన్ కల్యాణ్కు తగలకుండా దూరంగా పడింది..వెంటనే అప్రమత్తమైన జనసైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు..
విశాఖలో గాజువాకలో ప్రజాగర్జన యాత్ర సభ నిర్వహిస్తున్న సమయంలో వాహనం వెనుక వైపు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు..రాళ్లు విసిరి వారిని గుర్తించిన టీడీపీ కార్యకర్తలు వారిని పట్టుకునే లోపు వారు ప్రక్కన వున్న గొడ దూకి పరిపోయారు.. దింతో తీవ్ర స్పందించిన చంద్రబాబు ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.