అమరావతి: భగవాన్ ‘శ్రీరమణ మహర్షి’ ”నిన్ను నువ్వు తెలుసుకో”..పేర్కొన్న ఒక్క వాక్యం నాకు నిరంతరం ఎన్నో విషయాలను బోధిస్తూనే ఉందని జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.ఈ సాధారణ వాక్యం మొత్తం విశ్వంతో కలిపి ఉంటుంది…నేను మహర్షి యొక్క దివ్య కమల పాదాలకు శరణాగతి చేస్తున్నాను అంటూ పోస్టులో రాసుకోచ్చాడు..’శ్రీరమణ మహర్షి’ 1950 ఏప్రిల్ 14వ తేదిన రాత్రి 8.47 నిమిషాలకు అరుణాచలేశ్వరునీలో ఐక్యంమయ్యారు.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.