అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ప్రజా సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని,, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు లేవంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. గత కొద్దిరోజులుగా ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చాలాచోట్ల రోడ్ల దుస్థితి మరింత దారుణంగా తయారైంది.. రోడ్డు ప్రయాణం ఎంత నరకంగా మారిందో తెలియచేసే వ్యంగ్య చిత్రాన్ని పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రహదారిలో.. కొత్తపేట వద్ద అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డు వీడియోను.. పోస్ట్ చేశారు..ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా #Good Morning CM Sir పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించారు..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.