నెల్లూరు: సమాజంలో వెనుకబడిన వర్గాలైన సఫాయీ కర్మచారీ లబ్ధి దారులకు NSFDC స్త్రీ నిధి,NSKFDC, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పి పి ఈ కిట్లు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అందజేశారు. బుధవారం స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రధానమంత్రి సూరజ్ జాతీయ పోర్టల్ ప్రారంభ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. గవర్నర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ప్రధానమంత్రి జరిపిన ఇంటర్ యాక్షన్ ను గవర్నర్ వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి , జమ్ము కాశ్మీర్, మహారాష్ట్ర పంజాబ్ రాష్ట్రాల్లోని లబ్ధిదారులతో ప్రధానమంత్రి వారికి అందుతున్న పథకాలు వారి జీవితాల్లో కలిగిన మార్పును తెలుసుకున్నారు. మన రాష్ట్రం లోని గుంటూరు జిల్లా నుండి ఒక సఫాయి కార్మికురాలు ప్రధాని మోడీతో మాట్లాడారు.
పీఎం సూరజ్ జాతీయ పథకంలో జిల్లాలో766 మందికి ఈ పథకం అందజేయబడుతుని కలెక్టర్ అన్నారు.NSFDC 296 మంది, NSKFDC లు 25 మంది ,NBCFDC పథకంలో 356 మంది ,నమస్తే పథకంలో 89 మంది పొందుతున్నారని, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు 50 మందికి, మరో 50 మందికి PPA కిట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.