అమరావతి: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరిస్తూ సాంకేతికంగా తాము అణ్వాయుధ యుద్ధానికి సిద్దంగా ఉన్నామన్నారు.. ఒకవేళ ఉక్రెయిన్కు అమెరికా తమ దళాలను పంపిస్తే,, యుద్ధం మరింత జఠిలం అవుతుందని హెచ్చరించారు..రోసియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు..అణ్వాయుధం వాడాల్సిన పరిస్థితి ప్రస్తుతనికి లేదు అయితే మిలిటరీ కోణంలో ఆలోచిస్తే తాము ఇందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు..ఒకవేళ అమెరికా న్యూక్లియర్ టెస్టింగ్ చేపడితే,, అప్పుడు తాము కూడా ఆ పరీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపారు.. ఉక్రెయిన్ యుద్ధంలో మానవ హనన ఆయుధాలను ఇప్పటి వరకు వినియోగించలేదని పుతిన్ స్పష్టం చేశారు..అణ్వాయుధాలు తమ వద్ద వున్నప్పటికి వాటి వినియోగించేందుకు కొన్ని సిద్ధాంతాలు,,పరిస్థితులు వుంటాయన్నారు..రష్యా సార్వభౌమత్వానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పుడు తప్పకుండా అణ్వాయుధాలను ఉపయోగిస్తామని తెలిపారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.