హైదరాబాద్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలలో 16 మంది బంగ్లా దేశీయులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు..తాండ్రియాలలో అనుమానస్పదంగా తిరుగుతున్న కొందరు వ్యక్తులను గుర్తించిన గ్రామస్థులు వారిని ప్రశ్నించిగా,,కూలీ పనికి వచ్చామని పొంతలేని సమాధానలు ఇచ్చారు..దింతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు..సమాచారం అందుకున్న పోలీసులు,,తాండ్రియాలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుని,,రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.. బంగ్లాదేశీయులు ఎందుకొచ్చారు? ఇక్కడ ఎందుకు సంచరిస్తున్నారనే విషయాలపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు సమాచారం.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.