అమరావతి: గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్లో యుద్ద నౌక సముద్రంలో మునిగిపోయిన సంఘటనలో 33 మంది నావికులు గల్లంతు అయ్యారు..తప్పిపోయిన మెరైన్ లను గుర్తించడానికి థాయ్లాండ్ సైన్యం 3 యుద్ధనౌకలు,,2 హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు నావికాదళం సోషల మీడియా ద్వారా వెల్లడించింది.. HTMS సుఖోథాయ్ యుద్ధ నౌక ఇంజిన్ పనిచేయకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది..తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగానే రాత్రి సమయంలో బ్యాంకాక్కు దక్షిణంగా ఉన్న ప్రచుప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు.. వాతావరణం అనుకూలించకపోవడంతో నౌకలో ఉన్న 106మందిలో 73 మంది లైఫ్ జాకెట్ల ద్వారా సురక్షితంగా ఉండగా,,33 మంది తప్పిపోయారు. నౌకాదళం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది..1987 నుండి వాడుకలో ఉన్న యుఎస్-నిర్మిత కొర్వెట్ అయిన సుఖోథాయ్ ఆదివారం బలమైన అలల తాకిడికి గురైంది..సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అది ఒక వైపుకు వంగిపోయిందని ప్రమాదం జరిగిందని నావికాదళ ప్రతినిధి అడ్మిరల్ పోగ్క్రాంగ్ మాంథార్డ్పలిన్ తెలిపారు.
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
This website uses cookies.