అమరావతి: బీహార్ వలస కార్మికులపై దాడి వివాదం తమిళనాడు రాజకీయల్లో వేడిపుట్టిస్తొంది..ఉద్దేశపూర్వకంగానే కొంత మంది తప్పుడు ప్రచారం సాగిస్తూ,, నకిలీ వీడియోలు పోస్ట్ చేశారని తమిళనాడు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు..విద్వేష వ్యాప్తికి పాల్పడుతున్నారంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలైపై ఆదివారంనాడు కేసు నమోదు చేశారు..అన్నామలైపై CCB సైబర్ క్రైమ్ డివిజన్ కేసు నమోదు చేసినట్టు చెన్నై పోలీసులు చెప్పారు..IPC Sec 153, 153ఏ(1), 505(1)(b), 505(1)(c) కింద ఈ కేసు నమోదు చేసినట్టు తెలిపారు..అలాగే బీజేపీ బీహార్’ ట్విట్టర్ అకౌంట్ హోల్డర్పై కూడా ఇవే సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు..
నేను సిద్దం అరెస్టు చేయండి… తనపై FIR నమోదు చేయడంపై అన్నామలై మండిపడ్డారు.. స్టాలిన్ ప్రభుత్వానికి 24 గంటలు సమయమిస్తున్నానని,, తనను అరెస్టు చేసుకోవచ్చన్నారు.. ”ఉత్తరాది సోదరులపై 7 దశాబ్దాలుగా వారు చేస్తున్న ప్రచారాన్ని బహిర్గతం చేసినందుకే నాపై DMK ప్రభుత్వం కేసు పెట్టిందని,,నేను అర్ధం చేసుకోగలను.. వారు ఏమి మాట్లాడారో ఆ వీడియోను మీ ముందు వుంచుతున్నాను..దానినే నేను నా ప్రెస్మీట్లో చెప్పాను..తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రజాస్వామ్యం గొంతు నులమాలని DMK నాయకులు అనుకుంటున్నారు..ఒక సాధారణ వ్యక్తిగా మీకు నేను 24 గంటలు సమయం ఇస్తున్నాను…మీకు సాధ్యమైతే నా చేతులకు సంకెళ్లు వేయండి..నన్ను అరెస్టు చేయాలని ఫాసిస్ట్ DMKను సవాలు చేస్తున్నా” అని అన్నామలై తన ట్వీట్టర్ లో పోస్టు చేశారు..సదరు ట్వీట్కు ఒక వీడియోను కూడా జత చేశారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.