POLITICS

విద్యావ్యవస్థలో 36 సంవత్సరాల తరువాత సమూలమైన మార్పులు- కేంద్ర మంత్రి మురగన్

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,గత పాలకు నిర్లలక్ష్యం చేసిన విద్యావ్యవస్థలో 36 సంవత్సరాల తరువాత సమూలమైన మార్పులు తీసుకుని వస్తున్నరని కేంద్ర పశుసంవర్దక,మత్సశాఖ,సమాచార ప్రసారశాఖ మంత్రి ఎల్.మురగన్ చెప్పారు.ఆదివారం బీజెపీ జిల్లా కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు రాయసీమ పట్టభద్రుల నియోజకవర్గం బీజెపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న సన్నారెడ్డి.దయాకర్ రెడ్డితో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఒక దేశం ప్రపంచస్థాయి శక్తిగా ఎదగాలంటే,,అ దేశ విద్యావ్యవస్థ ముఖ్యమన్నారు..అలాంటి వ్యవస్థను గత పాలకు పట్టించుకోక పోవడంతో,,దేశంలోని యువత అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయారన్నారు.విద్యావ్యవస్థలోని లోపాలను గుర్తించిన ప్రధాని మోదీ,దిద్దుబాటు చర్యలు చేపట్టరని,,ఇందులో బాగంగా,ప్రాథమిక విద్యాతో పాటు ఉన్నత విద్యాలో మార్పులకు శ్రీకారం చూట్టరన్నారు..ప్రాథమిక విద్యా మాతృబాషలో జరిగేలా ప్రదాని చర్యలు చేపటట్టరని అన్నారు..త్వరలో జరగబోయే గ్రాడ్యూయేట్ ఎమ్మేల్సీ ఎన్నికల్లో బీజెపీ అభ్యర్ది దయాకర్ రెడ్డిని గెలిపించుకుంటే,విద్యా వ్యవస్థాలో మార్పులు త్వరతిగతిన జరిగేందుకు తన వంతు కృషి చేస్తారని చెప్పారు..ఈ కార్యక్రమంలో బీజెపీ నాయకులు భారత్,సురేష్ రెడ్డి,సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

12 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

15 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

15 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

17 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.