అమరావతి: దేశంలోని 70 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని మోడీ పంపణీ చేశారు..మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా రోజ్ గార్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు.. అపాయింట్ మెంట్ లెటర్స్ అందుకున్న యువకులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశంను అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు..వచ్చే ఏడాదిన్నరలో రోజ్ గార్ మేళాల ద్వారా 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని గత సంవత్సరం ప్రధాని ప్రకటించారు..ఇందులో బాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ శాఖల్లో ఈ ఉపాధి మేళా క్రింద నియామకాలు జరుగుతున్నాయి..కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 43 చోట్ల ఉపాధి మేళాలు నిర్వహిస్తున్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.