అమరావతి: దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం క్రమేపి పెంచుకుంటు వస్తొంది..మంగళవారం మరో ఐదు వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ మధ్య ప్రదేశ్, భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి రెండు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు..మడ్ గావ్ నుంచి ముంబై,, ధార్వాడ నుంచి బెంగళూరు,,హతియా నుంచి పాట్నాకు వెళ్లే మూడు రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు..ఈ రైళ్ల ద్వారా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు..తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.