అమరావతి: వచ్చే సోమవారం (22వ తేదిన) జరగనున్న ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు దాదాపు 550 ఏళ్ల తరువాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు..గురువారం వేకువజామున ప్రత్యేక క్రేన్స్ ద్వారా విగ్రహాన్ని వేద మంత్రోచ్చారణ,, జై శ్రీరామ్ నినాదాల మధ్య గర్భగుడిలోకి తరలించి,,అనంతరం ప్రతిష్టించారు..ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రాలు,,శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర టస్టు సభ్యులు సమక్షంలో వైభవోపేతంగా జరిగింది..మైసూరుకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ మలిచిన 51 అంగుళాల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని గుర్భగుడిలో ఉంచారు..
7 రోజుల పాటు ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశపూజ నిర్వహించారు..సాయంత్రం జలధివాస్ కార్యక్రమంలో భాగంగా విగ్రహానికి జలాభిషేకం నిర్వహిస్తారు..గణేశాంబిక పూజ,,వరుణపూజ,, చతుర్వేదొక్త పుణ్యవచనం,,మండప ప్రవేశం,,పృథ్వి-కుర్మ-అనంత-వరాహ-యజ్ఞభూమి పూజలు జరగనున్నాయి..
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.