అమరావతి: అయోధ్యలోబాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు పండితులు నిర్వహించారు..శ్రీరామ జన్మభూమి తీర్దక్షేత్రట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా,,అయన సతీమణి,తదితరులు సరయు నది తీరంలో బుధవారం కలశ పూజను నిర్వహించి,,కలశాల్లో సరయు నది నీటిని రామ మందిరంలోకి తీసుకున్న వెళ్లారు..గర్భగుడిలో రామ విగ్రహాం ప్రతిష్టించే స్థలంలో పూజలు నిర్వహించారు..గురువారం గర్బగుడితో బాలరాముడి విగ్రహాన్ని చేర్చనున్నారు..
నిర్మాణం పూర్తయింది:- అయోధ్యలో రామ్ లల్లా ఆలయ నిర్మాణం పూర్తయిందని రామమందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారం నాడు వెల్లడించారు..అసంపూర్తిగా ఉన్న రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మిశ్రా తాజా ప్రకటన చేస్తూ రామలల్లా ఆలయంలో గర్భగుడి ఉందని, అది పూర్తయిందని వెల్లడించారు..గర్భగుడి,,5 మండపాలతో గ్రౌండ్ ఫోర్ల్ లో ఆలయం ఉంది.. ఆ ఆలయం పూర్తయింది.. మొదటి అంతస్తు నిర్మాణంలో ఉంది..అందులో రామ్ దర్బార్ ఉంటుంది.. రెండో అంతస్తు కేవలం అనుష్ఠాన్ కోసం ఉంది.. అందులో వివిధ రకాల యోగాలు, అనుష్టానాలు జరుగుతాయి” పేర్కొన్నారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.